పీపుల్స్ వార్ ఆవిర్భావ దినోత్సవాలు

64చూసినవారు
పీపుల్స్ వార్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. పీపుల్స్ వార్ పార్టీ ఆవిర్భవించి నేటితో ఇరువై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర సరిహద్దు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్, పలిమేల మండలాల్లో అడుగడుగునా పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్