నిర్దేశించిన పంట సాగు లక్ష్యాలను చేరుకోవాలి

73చూసినవారు
నిర్దేశించిన పంట సాగు లక్ష్యాలను చేరుకోవాలి
జిల్లాలో ఆయిల్ పామ్ పంటలను ప్రోత్సహించాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయిల్ పామ్ పంట సాగుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ఆయిల్ పామ్ పంట సాగు లక్ష్యం 3వేల ఎకరాలని ఇప్పటివరకు 726 ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పూర్తిచేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్