మల్లన్న గుట్టపై క్షుద్రపూజల కలకలం

14913చూసినవారు
మల్లన్న గుట్టపై క్షుద్రపూజల కలకలం
నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో గల మల్లన్న గుట్టపై గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్టపై మల్లన్న స్వామి గుడి, ఎల్లమ్మ గుడి ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయాలలో అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నారని వాపోయారు. క్షుద్ర పూజలకు నిలయంగా మల్లన్న గుట్ట మారిందని, అధికారులు నిఘా పెంచాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్