ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్సై తాజుద్దీన్

71చూసినవారు
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్సై తాజుద్దీన్
ములుగు జిల్లా ఏటూరునాగరం ఎస్సై తాజుద్దీన్ ను మండలం నూతన ఆటో యూనియన్ కమిటీ సభ్యులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా వారు ఎస్సైకి తమ యూనియన్ సమస్యల గురించి వివరించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కుమార్, ఉపాధ్యక్షులు రఫీ, తిరుపతి, కార్యదర్శి కృష్ణ, సహాయ కార్యదర్శి సతీష్, కోశాధికారి నరేందర్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్