ములుగు: రైతు భరోసా అందించాలని బిఆర్ఎస్ నిరసన

69చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఆదివారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకపోవడం పట్ల నల్ల బ్యాడ్జీలతో గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :