సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం

57చూసినవారు
ములుగు జిల్లా జీవంతరావుపల్లి, బండారుపల్లి గ్రామాలను కలుపుతూ ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ములుగులో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ములుగు ప్రజల ఆకాంక్ష నేడు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్