ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ని సందర్శించిన కళాశాల ప్రిన్సిపల్

61చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ని సందర్శించిన కళాశాల ప్రిన్సిపల్
డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కోసం దోస్త్ లో నర్సంపేట నియోజకవర్గంలోని అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మల్లం నవీన్ అన్నారు. శుక్రవారం అధ్యాపకులతో కలిసి గూడూరు, గీసుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రచారం చేశారు. గీసుకొండ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ రావు, అధ్యాపకులు విద్యార్థులను కలిసి మాట్లాడుతూ నర్సంపేటలోని కళాశాలలో ఉన్న సౌకర్యాలను వివరించారు.

సంబంధిత పోస్ట్