బిజెపిలో చేరికలు

1086చూసినవారు
బిజెపిని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలన్న ఆలోచనతో వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ప్రతి బూతులో 10మందిని పార్టీలో చేర్చాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నర్సంపేట పట్టణం రెండో డివిజన్ లో సోమవారం కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ జుర్రు రాజు యాదవ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు బిజెపిలో చేరారు. వారిని నియోజకవర్గ చేరికల కమిటీ ఛైర్మన్ రాణాప్రతాప్ పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్