సైబర్ క్రైమ్ లపై అవగాహన కల్పించిన మహేందర్ రెడ్డి

70చూసినవారు
సైబర్ క్రైమ్ లపై అవగాహన కల్పించిన మహేందర్ రెడ్డి
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో యాజమాన్యానికి, విద్యార్థులకు, బస్ డ్రైవర్లకు సైబర్ క్రైమ్, సీసీ కెమెరాల పై అవగాహన కల్పించారు. గురువారం నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై లింగారెడ్డి తగు జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు శ్రీనివాస్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్