రెడ్ క్రాస్ ఛైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

83చూసినవారు
రెడ్ క్రాస్ ఛైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
సంగెం మండలం గుంటూరుపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రెడ్ క్రాస్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు తండ్రి సుబ్బారావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రెడ్డి మంగళవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. ఈసందర్భంగా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్