పాఠశాలకు మహనీయుల చిత్ర పటాల బహుకరణ

77చూసినవారు
పాఠశాలకు మహనీయుల చిత్ర పటాల బహుకరణ
గీసుగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గురువారం దేశభక్తి, మహనీయుల ఫోటో ఫ్రెమ్స్ ను ప్రజా సేవకులు, కాంగ్రెస్ నాయకులు అల్లం బాల కిషోర్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ నాయకులు పాఠశాల హెచ్ఎం మిడివిల్లి పట్టాభికి అందచేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థులకు దేశభక్తి నాయకుల చరిత్ర, వారి సేవలు గుర్తించడానికి, దేశభక్తి, శాస్త్రీయ దృక్పథం పై అవగాహన కల్పించడానికి, దోహదపడుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్