విద్యతోనే సమాజంలో గౌరవం

81చూసినవారు
విద్యతోనే సమాజంలో గౌరవం
విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు రాజేందర్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గురువారం పూర్వ విద్యార్థి సయ్యద్ అలీ సహకారంతో ప్రధాన ఉపాధ్యాయులు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. విద్యార్థులు చదివిసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో ప్రయాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని రాజేందర్ కోరారు.

సంబంధిత పోస్ట్