గుండెపోటుతో రైతు మృతి

64చూసినవారు
గుండెపోటుతో రైతు మృతి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్ గ్రామానికి చెందిన చేపూరి యాదగిరి(60) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. యాదగిరికి ఆదివారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఎంజిఎంకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు మృతి చెందినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్