ఎమ్మెల్యేను సన్మానించిన నాయకులు

58చూసినవారు
ఎమ్మెల్యేను సన్మానించిన నాయకులు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి ఇటీవల గుండె సంబంధిత చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు ఎంపీ అభ్యర్థి కావ్య బుధవారం వారి నివాసానికి వెళ్లి వారిని ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :