ఆమరణ దీక్ష భగ్నం

67చూసినవారు
హనుమకొండ ఏకశిల పార్కు వద్ద రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. బీసీ సంఘాల నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, బత్తుల సిద్ధేశ్వర్, జక్కాని సంజయ్ గత నెల 25న హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా 26న అరెస్ట్ చేసి వారి నివాసాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్