భద్రకాళి మాడ వీధుల పనుల వేగం పెంచాలి: చైర్మన్

72చూసినవారు
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు మరింత ముమ్మరం చేయాలని చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులకు ఆదేశించారు. శుక్రవారం భద్రకాళి బండ్, రంగంపేటలో కేఎంజీ పార్కు, భద్రకాళి మాడవీధులు పరిశీలించారు. భద్రకాళి మాడ వీధుల పనుల వేగం పెంచాలన్నారు.