ర్యాలీలో పాల్గొన్న కొండేటి

71చూసినవారు
ర్యాలీలో పాల్గొన్న కొండేటి
వరంగల్ జిల్లా నాటి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ, భారత సాయుధ బలగాల ధైర్యసాహసాలను, త్యాగాలను మన కోసం పోరాడిన వీరులను స్మరించుకుంటూ నివాళులుగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీలో బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్