![అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు](https://media.getlokalapp.com/cache/ce/fe/cefe150e5cb55fb634f68a308f8ae92a.webp)
అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు బాలాజీ నగర్ లో మామునూరు ఏసిపి తిరుపతి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, 1930 టోల్ ఫ్రీ నెంబర్ ప్రాధాన్యత, గంజాయి తదితర అంశాలపై స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ పులి రమేష్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.