ప్రభుత్వ ప్రధాన సలహాదారును కలిసిన ఎమ్మెల్యే

72చూసినవారు
ప్రభుత్వ ప్రధాన సలహాదారును కలిసిన ఎమ్మెల్యే
హైదరాబాద్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని వారి నివాసం నందు పుష్పగుచ్చం అందజేసి, మర్యాదపూర్వకంగా వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఆదివారం కలిశారు. ఎమ్మెల్యే వెంట టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఐనవోలు మండల అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్