ఏనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర

54చూసినవారు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వరుస సెలవులు అనంతరం నేడు సోమవారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7025గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి జి. రెడ్డి తెలిపారు. రైతులు తమ ప్రతిని మార్కెట్ తరలించే సమయంలో పత్తిలో తేమశాతం తక్కువగా ఉండేలా చూసుకుని మార్కెట్ తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్