ఏనుమాముల మార్కెట్ లో తెల్ల బంగారం ధర

65చూసినవారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మంగళవారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7180 నమోదయిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతులు తమ తమ సరుకులను మార్కెట్ తరలించే సమయంలో పత్తిలో తేమశాతం తక్కువగా ఉండేలా చూసుకొని తమ సరుకులను మార్కెట్ తరలించడం వలన మార్కెట్లో పత్తికి మంచి ధర పలుకుతుందని మార్కెట్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్