ఎనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర

85చూసినవారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో పత్తి క్వింటా ధర 7245గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్ కు తరలించే సమయంలో పత్తిలో తేమశాతం తక్కువగా ఉండేలా చూసుకొని తమ సరుకులు మార్కెట్ కు తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్