'వి మిస్ యూ'.. నేడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వర్థంతి

81చూసినవారు
నేడు బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వర్థంతి. ఈ సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ అభిమానులు 'వి మిస్ యూ సుశాంత్' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తన అత్యద్భుతమైన నటనతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సుశాంత్.. 2020 జూన్ 14న తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 'ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ'లో సుశాంత్ నటనకు ధోనీ అభిమానులు ఫిదా అయ్యారు.

సంబంధిత పోస్ట్