ఆ నోట్ల గుట్టలకు 70 ట్రక్కులు కావాలి: మోదీ

68చూసినవారు
ఆ నోట్ల గుట్టలకు 70 ట్రక్కులు కావాలి: మోదీ
ఈడీ సోదాలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘కాంగ్రెస్ హయాంలో ఈడీ ఓ స్కూల్ బ్యాగులో దాచిన రూ.35 లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకోగలిగింది. అదే మా హయాంలో ఈడీ రూ.2,200 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఆ నోట్ల గుట్టలను తరలించాలంటే 70 చిన్న ట్రక్కులు కావాలి. రాజకీయ నాయకులపై జరిపిన సోదాల్లో బయటపడిన డబ్బంతా దేశంలోని పేద ప్రజలదే’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్