భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

71చూసినవారు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 111.66 పాయింట్ల లాభంతో 72,776.13 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 48.85 పాయింట్లు లాభపడి 22,104.05 పాయింట్ల వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, HDFC బ్యాంక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు రాణించాయి. టాటా మోటార్స్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టైటాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్