ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: ఉత్తమ్

77చూసినవారు
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని, గతేడాది కంటే వారం ముందే ప్రారంభించామని చెప్పారు. 6,919 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, నిన్నటి వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :