2025 డిసెంబరు నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

85చూసినవారు
2025 డిసెంబరు నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు
డిసెంబరు 2025 నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోర్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంను విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you