పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు: ఏలేటి

54చూసినవారు
పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు: ఏలేటి
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యార్థులకు ఇస్తామన్న రూ. 5లక్షల భరోసా కార్డు ఏమైందని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్లను రూ. 4 వేలకు పెంచుతామన్నారు.. ఇంకెప్పుడు పెంచుతారంటూ మండిపడ్డారు. 18 ఏళ్లు దాటిన విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు. ఫిబ్రవరిలోనే గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు ఇస్తామన్నారు ఈ హామీలన్నీ ఎక్కడకు పోయాయని ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :