మహిళకు కరెంట్ షాక్ (వీడియో)

574చూసినవారు
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బనహట్టి పట్టణంలోని విఠల్ మందిర్ సమీపంలో శృతి హస్లాకర్ (30) అనే మహిళ బోరుబావి వద్ద నీళ్లు తెచ్చేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె నీటి కోసం స్విచ్ ఆన్ చేసేందుకు యత్నించింది. ఊహించని విధంగా ఆమెకు కరెంట్ షాక్ కొట్టింది. కొద్ది సేపటికి ఆమె కింద పడింది. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

ట్యాగ్స్ :