యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ

57చూసినవారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉచిత దర్శనానికి 2గంటల సమయం పడుతుందని ఆయల అర్చకులు తెలిపారు. స్వామివారి దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :