రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళా కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

842చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళా కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం వివేకా ఫ్రెండ్స్ యూత్ యువజన సంఘం లో సభ్యుడైన డాకోజీ రమేష్ భార్య నాగలక్ష్మి ఇటీవల టెక్సటైల్ పార్క్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సంఘం వారు తమ సభ్యునికి చేయుతనివ్వాలనే ఆలోచనతో సంఘం సభ్యులు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పందుల వెంకటేష్ గౌడ్, సిలివెరు రమేష్, అత్తాపూరం రాజు రెడ్డి, రేవెల్లి సత్యనారయణ, కొండ చంద్రశేఖర్ గౌడ్, పుల్లిగిల్ల లక్ష్మణాచారీ, జక్క జయసింహ రెడ్డి పాల్గొన్నారు

ట్యాగ్స్ :