యశస్వీ జైస్వాల్ మరో అరుదైన ఘనత

65చూసినవారు
యశస్వీ జైస్వాల్ మరో అరుదైన ఘనత
టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత సాధించారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న యంగెస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా జైస్వాల్ (22 ఏళ్లు) చరిత్ర సృష్టించారు. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆయన ఈ ఫీట్ సాధించారు. గతంలో ఈ రికార్డు దిలీప్ వెంగ్ సర్కార్ (23 ఏళ్లు, 1979) పేరిట ఉండేది. 45 ఏళ్ల తర్వాత దిలీప్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టారు.

ట్యాగ్స్ :