యువతిపై ఏడాదిపాటు అత్యాచారం (వీడియో)

75చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో దారుణ ఘటన జరిగింది. ఓ దళిత యువతి తల్లికి దెయ్యం పట్టింది. అయితే ఆ యువతి తల్లికి పట్టిన భూతాన్ని వదిలించడానికి తాంత్రిక భూతవైద్యుడు మున్నా మౌల్వీ వద్దకు తీసుకెళ్లేది. ఈ నేపథ్యంలో తాంత్రికుడు యువతిపై మోజు పడి .. ఆపై ఆమెను బెదిరించి అడవికి తీసుకెళ్లి ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకి యువతి అతని చెర నుంచి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తన దగ్గర రూ.90 వేలు తీసుకోని మోసం చేశాడని ఆరోపించింది.

ట్యాగ్స్ :