దొంగతనాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు

పులివెందుల పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆదివారం పులివెందుల పట్టణంలోని రాజారెడ్డి కాలనీ, విజయ హోమ్స్, జయమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో దొంగతనాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళి నాయక్ సీఐలు, ఎస్సైలు పోలీసు ఇబ్బందులతో కలిసి డ్రోన్ కెమెరా వినియోగంపై అవగాహన కల్పించారు. అలాగే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్