మేడారంలో ఘనంగా తిరుగువారం.. ముగిసిన జాతర

ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో చివరి ఘట్టం నేటితో ముగిసింది. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ పూజారులు, ఆయా ఆలయాల్లో వైభవంగా తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహించారు. కోళ్లను, మేకలను బలిచ్చి ఆలయాలను శుద్ధి చేసి, మహిళలు, ఆడపడుచులు ముగ్గులు వేశారు. నేటితో జాతర పూర్తిగా ముగిసిందని పూజారులు భావించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్