జోగులాంబ అమ్మవారి సన్నిధిలో మంత్రి శ్రీధర్ బాబు

54చూసినవారు
జోగులాంబ అమ్మవారి సన్నిధిలో మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ వ్యాప్తంగా దుర్గమాత నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ శక్తిపీఠం, శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సమేతంగా సందర్శించుకున్నారు. మంత్రికి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఆలయంలోకి మంత్రి దంపతులు చేరుకొని అమ్మవారికి కుంకుమార్చనతో పాటు యాగశాలలో ప్రత్యేక యాగం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్