రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి 'జయ జయహే తెలంగాణ' రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర గీతాన్ని సీఎం జాతికి అంకితం చేశారు. 2.30 నిమిషాల నిడివి గల ఈ గీతాన్ని అందెశ్రీ రచించగా.. కీరవాణి స్వరపరిచారు. కాగా గేయం ఆవిష్కరణ సమయంలో అందెశ్రీ భావోద్వేాగానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్