తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం

60చూసినవారు
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించనున్నారు. తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కు చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర అధికార గీతం 'జయ జయహే తెలంగాణ'ను ఆవిష్కరించి.. రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

సంబంధిత పోస్ట్