ఉత్తరప్రదేశ్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్ లో ఉన్న ఓనర్ ని ఇన్స్పెక్టర్ చెంపదెబ్బ కొట్టాడు. ఆ రెస్టారెంట్లో ఒక అబ్బాయి, అమ్మాయి కూర్చోని రొమాన్స్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో పోలీస్ అధికారులు రెస్టారెంట్ కి వెళ్లడంతో అక్కడ అశ్లీలత చోటు చేసుకుంది. దీంతో ఆ యజమానిపై అధికారులు ఆగ్రహం చూపించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.