మార్కెట్‌లోకి మామిడిపండ్లు.. ధర తెలిస్తే షాక్..?

హైదరాబాద్ మార్కెట్‌లోకి ముందే వచ్చిన మామిడి పండ్లు ధరలు సాధారణ ప్రజల్ని షాక్‌కు గురి చేస్తున్నాయి. హైదరాబాద్‌లో కిలో మామిడిపండ్ల ధర రూ.450 రూపాయల వరకు పలుకుతోంది. మామిడి రసాలు కిలో రూ.200 నుంచి 250 రూపాయలు. బంగినపల్లి రకం కిలో రూ.150 నుంచి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్