నీట్ పరీక్ష వ్యవహారం.. సుప్రీంకోర్టు నోటిసులు

నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటిసుల్లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్