జగన్ ట్వీట్‌పై ప్రజల అనూహ్య స్పందన!

85చూసినవారు
జగన్ ట్వీట్‌పై ప్రజల అనూహ్య స్పందన!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఈవీఎంలపై చేసిన ట్వీట్‌పై చాలా మంది స్పందిస్తున్నారు. వైసీపీ అభిమానులు సహజంగానే ఈవీఎంలపై నోరు పారేసుకుంటుంటే.. మరోవైపు గతంలో జగన్ ఈవీఎంలపై ఒక సమావేశంలో మాట్లాడిన వీడియోను షేర్ చేసి అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇదేమిటండీ అని అడుగుతున్నారు. ఆ వీడియోలో ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తాయని వాటి గొప్పతనాన్ని స్వయంగా జగనే వివరించారు.

సంబంధిత పోస్ట్