కవిత సైలెంట్‌కు కారణాలేంటో

కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయనే ఆరోపణలకు నిజం చేకూర్చేలా కవిత వ్యవహారం ఉంది. బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలను పూర్తిగా పక్కనపెట్టి ఆమె తన దారి తాను చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఛలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, ఇతర ముఖ్యనేతలంతా హాజరయ్యారు. కానీ ప్రోగ్రాంకు కవిత వెళ్లలేదు. ఆమె రాకపోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్