కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

80చూసినవారు
కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
కాసేపట్లో ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల మంత్రివర్గం సంతాపం తెలుపనుంది. సంతాపం అనంతరం అజెండా వాయిదా వేయనున్నట్లు సమాచారం. రతన్ టాటాకు సంతాపం తెలిపాక కేబినెట్ భేటీ ముగియనుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముంబైకి వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్