జాతీయ రహదారిపై ప్రమాదం.. 12 మందికి గాయాలు

83చూసినవారు
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాక జాతీయ రహదారి వద్ద ఘెర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. స్థానికులు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావుకి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన పోలీసులు, స్థానికుల సహాయంతో క్షత గాత్రులను శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్