పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

57చూసినవారు
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్
AP: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. 2024-25లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 11 వరకు ఫీజు చెల్లించాలని ఎస్ఎస్‌సీ బోర్డు పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్ 18 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో 25 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో నవంబర్ 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్