ALERT.. రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

50చూసినవారు
ALERT.. రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు
AP: ఉత్తర కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉందని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ వెల్లడించింది. దీని ప్ర‌భావంతో మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. మిగ‌తా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వాన‌లు ప‌డొచ్చ‌ని పేర్కొంది.

సంబంధిత పోస్ట్