ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ మేరకు ప్రముఖ నటుడు సుమన్ రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ఏపీ పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. చంద్రబాబు విజన్తోనే ఏపీ అభివృద్ధి జరుగుతుందన్నారు. సినిమా షూటింగ్లకు కొత్త విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి ప్రజలు మోడీకి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.