సామాజిక భవనం ప్రారంభించిన అనంతగిరి జడ్పీటీసీ

53చూసినవారు
సామాజిక భవనం ప్రారంభించిన అనంతగిరి జడ్పీటీసీ
అనంతగిరి మండలం పంచాయితీ లక్ష్మిపురం గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ సోమెల రూతు అధ్యక్షతన సామాజిక భవనం ప్రారంభోత్సవం చేసారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు, ఎంపిపి శెట్టి నీలవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సామాజిక భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు.

సంబంధిత పోస్ట్