కొండిబ సబ్ సెంటర్ ను పరిశీలించిన డి ఎఫ్ టి బృందం

75చూసినవారు
కొండిబ సబ్ సెంటర్ ను పరిశీలించిన డి ఎఫ్ టి బృందం
అనంతగిరి మండలంలోని కొండిబ పంచాయతీ కొండిబ సబ్ సెంటర్ లో మంగళవారం పాడేరు డి ఎఫ్ టి బృందం ఏ ఎస్ ఓ కైలాస్, డీఈవో సతీష్ సందర్శించి పరిశీలించారు. అనంతరం వారు ముందుగా సబ్ సెంటర్ లో నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి హెచ్ఎంఐఎస్, గర్భిణీల రిజిస్ట్రేషన్, బాలింతలు, బాల బాలికలకు అందుతున్న సేవలపై ఎం ఎల్ హెచ్ పి రజనీ, ఆశా కార్యకర్తలు ఏపీపీఎస్ఓ పనితీరుపై సంతృప్తి వ్యక్తపరిచారు.

సంబంధిత పోస్ట్